251 మంది దాతలతో హీరో కృష్ణ మానినేని రక్తదాన శిబిరం.. సింధూర సంజీవని పేరుతో కార్యక్రమం

11 months ago 12
జెట్టి సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ మానినేని 251 మంది దాతలతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించాడు. జూన్ 14న ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సింధూర సంజీవని పేరుతో ఈ కార్యక్రమాన్ని జరిపించాడు. గత 8 ఏళ్లుగా సేవా కార్యక్రమాలతో హీరో కృష్ణ మానినేని ఆకట్టుకుంటున్నాడు.
Read Entire Article