251 మంది దాతలతో హీరో కృష్ణ మానినేని రక్తదాన శిబిరం.. సింధూర సంజీవని పేరుతో కార్యక్రమం

9 months ago 7
జెట్టి సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ మానినేని 251 మంది దాతలతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించాడు. జూన్ 14న ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సింధూర సంజీవని పేరుతో ఈ కార్యక్రమాన్ని జరిపించాడు. గత 8 ఏళ్లుగా సేవా కార్యక్రమాలతో హీరో కృష్ణ మానినేని ఆకట్టుకుంటున్నాడు.
Read Entire Article