308 మంది ప్రయాణిస్తున్న విమానం కుప్ప కూలింది.. చివరికి, ఆ హీరో శవం కూడా దొరకలేదు!

23 hours ago 4
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లోని మేఘని నగర్ లో కూలిపోయింది. నివేదికల ప్రకారం, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.  కుప్ప తెప్పలుగా పడివున్న శవాలు చూస్తే కంట తడి ఆగదు.
Read Entire Article