308 మంది ప్రయాణిస్తున్న విమానం కుప్ప కూలింది.. చివరికి, ఆ హీరో శవం కూడా దొరకలేదు!
23 hours ago
4
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లోని మేఘని నగర్ లో కూలిపోయింది. నివేదికల ప్రకారం, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. కుప్ప తెప్పలుగా పడివున్న శవాలు చూస్తే కంట తడి ఆగదు.