600కు పైగా వీధి కుక్కల ఉసురు తీశారు.. ఈ పాపం ఎవరిది?

1 month ago 8
దేశవ్యాప్తంగా వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. మనుషులతో వాటికి జరుగుతున్న సంఘర్షణపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు అత్యుత్సాహంతో మూగజీవాల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. కొత్తగా ఎన్నికైన పలు గ్రామా సర్పంచ్‌సు.. 600కు పైగా వీధి కుక్కలకు విషమిచ్చి చంపేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు .
Read Entire Article