Actor Rajendra Prasad: అది నా అదృష్టం.. కూతురు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్

1 year ago 32

Actor Rajendra Prasad About Laggam Movie: కూతురు మరణం తర్వాత మొదటిసారి సినిమా ఫంక్షన్‌లో నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తాజాగా జరిగిన లగ్గం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి చెబుతూ తన కూతురు గాయత్రి విడిచిపెట్టి వెళ్లిపోయిందని రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.

Read Entire Article