ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ నటులు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వీరిద్దరూ దర్శనమిచ్చారు. ఈ సెలబ్రిటీ దర్శనానికి సంబంధించిన విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.