అఖండ 2 చిత్రబృందం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిసింది. సినిమా షూటింగ్ వివరాలు, చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు, అలాగే రాబోయే ప్లాన్లను సీఎం కి వివరించారు. అఖండ ఫ్రాంచైజీపై ఉన్న ప్రజల భారీ అంచనాలను కూడా టీమ్ వెల్లడించింది.