Anthology OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మ‌ల‌యాళం ఆంథాలజీ మూవీ - నాలుగు క‌థ‌లు - న‌లుగురు ద‌ర్శ‌కులు

11 months ago 8

OTT: బాసిల్ జోసెఫ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం ఆంథాలజీ మూవీ మ‌ధురం జీవామృత‌బిందు థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. సైనా ప్లే ఓటీటీలో ఈ కామెడీ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఆంథాల‌జీ మూవీలో లాల్‌, సుహాసిణి మ‌ణిర‌త్నం, సైజు కురుప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న టిస్తున్నారు.

Read Entire Article