బాలీవుడ్ నటి మరియు కాంతా లాగా గర్ల్గా పేరుగాంచిన శెఫాలి జరివాలా అకాల మృతి కలకలం రేపింది. ఆమె అంత్యక్రియలు ముంబయి ఓషివారా శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగాయి. భర్త పరాగ్ త్యాగి, శెఫాలి తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. షెహ్నాజ్ గిల్, మికా సింగ్, రష్మీ దేశాయ్ తదితరులు హాజరై గౌరవం నివాళులర్పించారు.