Brahmamudi Serial: కావ్య‌ను బ్లాక్‌మెయిల్ చేసిన రుద్రాణి - డ‌బ్బు కోసం ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ - రాజ్‌పై అనామిక రివేంజ్‌

1 year ago 10

Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో డ‌బ్బుల కోసం కావ్య‌ను రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఎందుకోసం డ‌బ్బులు కావాల‌ని కావ్య అడిగినందుకు ఆమెను నానా మాట‌లు అంటారు. తాత‌య్య అధికారాన్ని ఇచ్చారు క‌దా అని మాపై డామినేష‌న్ చేస్తే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇస్తారు.

Read Entire Article