Crime Drama OTT: ఆరేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి మ‌ల‌యాళం క్రైమ్ డ్రామా మూవీ -లేడీ గ్యాంగ్‌స్ట‌ర్ క‌థ‌-ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో

3 weeks ago 4

Crime Drama OTT: మ‌ల‌యాళం క్రైమ్ డ్రామా మూవీ ది గాంబినోస్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఐదేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఈ మ‌ల‌యాళం మూవీలో రాధికా శ‌ర‌త్‌కుమార్‌, సంప‌త్ రాజ్‌, విష్ణువిన‌య్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Read Entire Article