Crime Thriller OTT: ఓటీటీలోకి టాలీవుడ్ లేటెస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!

1 year ago 10

Crime Thriller OTT: స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ జీబ్రా ఓటీటీలోకి వ‌స్తోన్న‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ మూడో వారం నుంచి ఆహా ఓటీటీలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. జీబ్రాలో పుష్ప ఫేమ్ డాలీ ధ‌నుంజ‌య్ మ‌రో హీరోగా క‌నిపించాడు.

Read Entire Article