Dilawarpur: ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం కొలిక్కి.. దిగొచ్చిన రేవంత్ సర్కార్.. సంచలన నిర్ణయం..!

1 year ago 19
తెలంగాణలో సంచలనంగా మారిన దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సుమారు 130 రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. దిలావర్ పూర్ మండలంలోని గ్రామాల ప్రజల కోపం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే.. మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. ఈరోజు నేరుగా కలెక్టరే రంగంలోకి దిగి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. దీంతో.. దిలావర్ పూర్ ప్రజలు విజయం సాధించినట్టయింది.
Read Entire Article