Horror Comedy OTT: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది - అత్త ద‌య్య‌మై అల్లుడిని పీడిస్తే!

1 month ago 4

Horror Comedy OTT: మ‌ల‌యాళం హార‌ర్ కామెడీ మూవీ హ‌లో మ‌మ్మీ ఓటీటీలో రిలీజైంది. ష‌రాఫుద్దీన్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మ‌ల‌యాళం మూవీ 18 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Read Entire Article