పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళం మూవీ ఎజ్రా తెలుగులో డైరెక్ట్గా టీవీలోకి రాబోతోంది. త్వరలోనే జీ తెలుగు ఛానెల్లో ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. ఎజ్రా మూవీలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా...టోవినో థామస్ ఓ కీలక పాత్ర పోషించాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళం మూవీ ఎజ్రా తెలుగులో డైరెక్ట్గా టీవీలోకి రాబోతోంది. త్వరలోనే జీ తెలుగు ఛానెల్లో ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. ఎజ్రా మూవీలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా...టోవినో థామస్ ఓ కీలక పాత్ర పోషించాడు.