ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపార దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, యూత్ ఎంటర్టైనర్ "జూనియర్" తో హీరోగా వెండితెరపై అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వారాహి చలన చిత్రం బ్యానర్పై రజని కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించారు.