మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా దాదాపు వంద కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. మైథలాజికల్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాను మోహన్బాబు నిర్మిస్తున్నాడు. పరచూరి గోపాలకృష్ణ, సాయిమాధవ్ బుర్ర, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు.