Keerthy Suresh: కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ రఘు తాత ఓటీటీలో రికార్డ్ వ్యూస్తో అదరగొడుతోంది.కామెడీ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఇటీవలే జీ5 ఓటీటీలో రిలీజైంది. 24 గంటల్లోనే రఘు తాత మూవీకి యాభై మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ వ్యూస్ వచ్చినట్లు జీ5 ఓటీటీ ప్రకటించింది.