బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘కిష్కిందపురి’. ఇది మిస్టరీ, థ్రిల్లర్, రొమాన్స్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రం. దర్శకుడిగా కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.