Malayalam OTT: ఓటీటీలోకి బిచ్చ‌గాడు హీరోయిన్ మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - బ్యాంకు ఉద్యోగులే స్కామ్ చేస్తే!

1 year ago 9

Malayalam OTT: బిచ్చ‌గాడు ఫేమ్ సాట్నా టైట‌స్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ పార్ట్‌న‌ర్స్ ఓటీటీలోకి వ‌స్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాస‌న్‌, రోనీ డేవిడ్ క‌ళాభ‌వ‌న్ షాజాన్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Read Entire Article