శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మృత్యుంజయ్. శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సామజవరగమన బ్యూటీ రెబెకా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంద. తాజాగా ఈ సినిమా టీజర్ను రాజమౌళి రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఒక మనిషి అతని గురించి మూడు విషయాలు మార్చుకోలేడు.. మొదటిది వాడి హైట్, రెండోది వాడు చూసే విధానం, మూడోది.. అంటూ ఇంటెన్సీవ్గా టీజర్ అనిపించింది.