Murder Mystery OTT: కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ టెనెంట్ సైలెంట్గా ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి సన్ నెక్ట్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీలో ధర్మ కిరీటీరాజ్, సోను గౌడ, రాకేష్ మైయా కీలక పాత్రలు పోషించారు. శ్రీధర్ శాస్త్రి దర్శకత్వం వహించాడు.