Murder Mystery OTT: మూడేళ్ల త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

11 months ago 11

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ సెబాస్టియ‌న్ పీసీ 524 థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.

Read Entire Article