Nagarjuna and Chaitanya Record Statement in Namapally Court | నాంపల్లి కోర్టుకు నాగ్ & చైతన్య
6 months ago
8
నాంపల్లి మనోరంజన్ కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో సినీనటులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.