OTT Crime Thriller: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండ‌దు!

1 week ago 3

OTT Crime Thriller: మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ప్ర‌వీణ్ కూడు షాప్పు ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి రాబోతోంది. శుక్ర‌వారం రిలీజ్ కావాల్సిన ఈ మూవీ గురువారం సాయంత్రం నుంచే సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, సౌబీన్ షాహిర్ హీరోలుగా న‌టించారు.

Read Entire Article