OTT Mystery Thriller: ఓటీటీలోకి మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - వెరైటీ కాన్సెప్ట్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

11 months ago 12

OTT Mystery Thriller: మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ బిగ్‌బెన్ థియేట‌ర్ల‌లో రిలీజైన తొమ్మిది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. మార్చి 28 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మాలీవుడ్ మూవీలో అనుమోహ‌న్‌, అదితి ర‌వి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

Read Entire Article