Plane crash: విమాన ప్రమాదంలో చనిపోయిన కో-పైలట్ ఆ హీరో బంధువు? అసలు విషయం ఇదీ..!
18 hours ago
1
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. రాజకీయ నాయకులతో పాటు చాలామంది సెలబ్రిటీలు వీరికి సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిన వారిలో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే (Vikrant Massey) బంధువు ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.