Telugu Serial: జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న ఏవండోయ్ శ్రీమతిగారు సీరియల్కు ఏడాదికే ఎండ్ కార్డ్ పడింది. శనివారం నాటితో ఈ సీరియల్కు మేకర్స్ శుభంకార్డు వేశారు. గత ఏడాది జనవరిలో ఈ సీరియల్ ప్రారంభమైంది. ఈ సీరియల్లో పల్లవి గౌడ, హర్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.