Thriller OTT: మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి ఐశ్వ‌ర్య రాజేష్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - ఊహ‌ల‌కు అంద‌ని మ‌లుపుల‌తో!

1 month ago 3

Thriller OTT: ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన కోలీవుడ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ డ్రైవ‌ర్ జ‌మున థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వ‌చ్చింది. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచిన ఈ సినిమాకు కిన్‌స్లిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

Read Entire Article