Tollywood: ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఐదు సినిమాలు నిలవబోతున్నాయి. వీటిలో శ్రీవిష్ణు స్వాగ్పైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. స్వాగ్తో పాటు డిఫరెంట్ జోనర్స్తో కూడిన మిగిలిన సినిమాల్లో ఏది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.