Tollywood: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన తెలుగు మూవీ ది సస్పెక్ట్ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. మార్చి 21న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది సస్పెక్ట్ మూవీకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించాడు.