రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారూ సినిమాల నిర్మాతలకు ఏపీ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేయడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నిర్ణయం వల్ల నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కొంత ఊపిరి పీల్చుకున్నట్టైంది.