వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన నటించిన మిస్టర్ సెలబ్రిటీ మూవీ అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో సీనియర్ రైటర్లు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.