అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం 'త్రిముఖ' (Trimukha) ప్రధాన చిత్రీకరణ (ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ) విజయవంతంగా పూర్తయినట్లు నిర్మాతలు నేడు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ తుది దశలోకి అడుగుపెట్టింది.