న్యూయార్క్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన 43వ ఇండియా డే పరేడ్లో నటీనటులు రష్మిక మందణ్ణ, విజయ్ దేవరకొండ గ్రాండ్ మార్షల్గా పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ అభిమానులను అలరించారు. చేతులు పట్టుకుని నడుస్తున్న ఒక వీడియో వైరల్ కావడంతో ఈ పరేడ్కు మరింత క్రేజ్ వచ్చింది.