తన ఫామ్ హౌస్ లో సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ భార్య రష్మిక మందన సినీనటుడు విజయ్ దేవరకొండ ఇటీవలే రష్మికను వివాహం చేసుకుని వివాహా బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.ఆ పై హైదరాబాద్కు కూడా వచ్చేసిన ఈ జంట మరో రెండు రోజుల్లో జరుగనున్న రిసప్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.అయితే.. అంతకుముందే.. విజయ్ సతీమణి రష్మికతో కలిసి స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం, తుమ్మన్ పేట కు సోమవారం వచ్చారు . నూతన ఫామ్ హౌస్లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. అనంతరం 2వేల మందికి పైగా అభిమానులకు విందు ఏర్పాటు చేయనున్నారు. #viroshcouple #satyanarayanavratham #vijaydevarakonda