Ys Jagan ఇంకా ఏడవడానికి రెడీగా ఉండండి.. ఆ 16వేలమందికిి క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేష్

1 month ago 11
Nara Lokesh Counter To Ys Jagan On Dsc Allegations: గతేడాది ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. వెంటనే ఈ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ కౌంటరిచ్చారు. తమ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తే.. దానిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని.. రాష్ట్రానికి కంపనీలు, సంస్థలు రాకుండా అడ్డుకున్నారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article