మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు నటించిన లేటెస్ట్ సినిమా భైరవం. మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ రెస్పాన్స్ పర్వాలేదనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో భైరవం మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరోలు, డైరెక్టర్ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.