టాలీవుడ్ తెరపై ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'మన శంకర వర ప్రసాద్ గారూ' మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.