ఆ 2 కాలేజీల విద్యార్థులకు అలర్ట్.. వారిని అగ్రి యూనివర్సిటీకి బదిలీ చేస్తూ నిర్ణయం

5 months ago 7
రాష్ట్రంలోని వనపర్తి, కరీంనగర్‌లలోని బీసీ మహిళా వ్యవసాయ గురుకుల కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ రెండు కళాశాలలను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలలకు ఐకార్ గుర్తింపు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కూడా వర్సిటీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం 685 మంది విద్యార్థినులు రాజేంద్రనగర్ అగ్రి వర్సిటీకి బదిలీ కానున్నారు.
Read Entire Article