తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 18న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.