ఆ జిల్లాల్లోకి ప్రవేశించిన పెద్దపులి.. పశువులపై దాడి.. ఇంకా దొరకని ఆచూకీ

4 weeks ago 2
అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన పెద్ద పులి.. పశువులపై దాడిచేసి చంపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఏపీలో వారం రోజుల అనంతరం పులిని పట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద పులి భయపెడుతోంది. తాజాగా, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగామ జిల్లాల్లో పులి సంచారంతో జనం భయాందోళన చెందుతున్నారు. ఓ గ్రామంలో లేగ దూడలు, గొర్రెలను చంపినట్టు అటవీ అధికారులకు సమాచారం రావడంతో వారు అక్కడకు చేరుకుని దాని కోసం గాలిస్తున్నారు.
Read Entire Article