ఆర్టీసీ ప్రయాణికులకు బంపరాఫర్.. ఫ్రీగా రూ.25 వేలు పొందే ఛాన్స్.. ఆ జిల్లా వారికి మాత్రమే

5 months ago 9
దసరా నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ మొదలైంది. ఇక పండుగకు రెండు, మూడు రోజుల ముందు ఉండే రద్దీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయినా సరే ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచుకునేందుకు ఆర్టీసీ సరికొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతుంది. దీనిలో భాగంగా తాజాగా ఓ జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించారు. వారు ఉచితంగా రూ.25 వేలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి..
Read Entire Article