మంచు మనోజ్ చాలా కాలం గ్యాప్ తర్వాత కనిపించిన సినిమా భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్తో కలిసి మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ మే 30న థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన భైరవం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్లో మంచు మనోజ్తోపాటు హీరోలు పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.