indiramm illu with malaysia technology: తెలంగాణలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని ద్వారా అర్హులకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. అయితే, ఈ మొత్తంలోనే ఇల్లు కట్టేందుకు ప్రభుత్వం విదేశీ సాంకేతికతను ఉపయోగించనుంది. ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ సమయంలోనే ఇల్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..