ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. ఇటు లబ్ధిదారులకు , అటు ఉద్యోగులకు.. ఇద్దరికీ మేలే..

1 month ago 6
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని 155 మినీ కేంద్రాలను.. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయటంతో లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం కూడా పెరగనుంది. దీంతో ఇటు లబ్ధిదారులకు, అటు ఉద్యోగులకు మేలు కలుగుతుందని అధికారులు చెప్తున్నారు.
Read Entire Article