ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారికి నెలకు రూ.30వేలు, భారీగా నిధులు

6 months ago 5
Chandranna Madrasa Naveena Vidya Pathakam: ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలు చేస్తోంది.. ఈ మేరకు అవసరమైన కసరత్తు చేస్తోంది. మదర్సాల్లో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి ప్రభుత్వం చంద్రన్న మద్సా నవీన విద్యా పథకంగా పేరు ఫైనల్ చేశారు. ఈ మేరకు విద్యా వాలంటీర్ల నియామనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు. మొత్తం 555మందిని ప్రభుత్వం నియమించనుంది. ఈ మేరకు విద్యా పథకానికి సంబంధించిన నిధులు కూడా మంజూరయ్యాయి.
Read Entire Article