ఏపీ రైతులకు శుభవార్త.. 90శాతం రాయితీ, వారికి 40శాతం రాయితీ.. మంచి అవకాశం

9 months ago 26
AP Farmers Groundnut Seeds Discount: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది! ఖరీఫ్ సీజన్లో గిరిజన రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలు ఇవ్వనున్నారు. రాయలసీమ రైతులకు కూడా రాయితీ లభిస్తుంది. సాగు విస్తీర్ణం ప్రకారం మూడు బస్తాల వరకు రాయితీ ఉంటుంది. విత్తనాల పంపిణీ డి-కృషి యాప్ ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం విత్తనాల ధరలను నిర్ణయించింది, రైతులకు ఇది నిజంగా ఒక తీపి కబురే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article