ఏపీ విద్యార్థులకు ఉచితంగా నీట్, జేఈఈ కోచింగ్.. అక్కడే!

3 months ago 6
పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేలా ఉచిత కోచింగ్ ఇస్తోంది. ఈ మేరకు గురుకులాల్లో శిక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఉచిత శిక్షణ కోసం.. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తోంది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సీనియర్ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ అకాడమీల అధ్యాపకులను కూడా పిలిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ శిక్షణ ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఇస్తున్నారు.
Read Entire Article