ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగించలేదు.. ఆ వార్తలు ఫేక్

1 year ago 33
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను తొలగించారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రజలు, విద్యావేత్తల నుంచి ఇంటర్ బోర్డు సలహాలు కోరుతోంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా మీడియా సమావేశం అనంతరం వదంతులు వ్యాప్తి చెందాయి. అసలేం జరిగింది? ఇంటర్‌లో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న సంస్కరణలు ఏంటి?
Read Entire Article