ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ.. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా.. ఎక్కడంటే?

3 weeks ago 6
ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ త్వరలోనే కొలువు దీరనుంది. విశాఖ జిల్లాలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. విశాఖ జిల్లా బక్కన్నపాలెంలో 200 కోట్ల రూపాయలతో దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే అంగీకరించింది. గతేడాది కేంద్ర బృందం స్థల పరిశీలన కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రం నిర్మాణానికి నిధులు, అనుమతులు వేగంగా మంజూరయ్యేలా చూడాలంటూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ను కోరారు.
Read Entire Article